Thursday, May 2, 2024

ములుగు జిల్లాలో వందల ఎకరాల్లో దగ్ధమవుతున్న అడవి.!

spot_img

ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు వందలాది ఎకరాల అటవీని నాశనం చేస్తోంది. ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతుంది. ప్రాణభయంతో వన్య ప్రాణులు పరుగులు పెడుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భారీగా పొగ కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడాచదవండి: బెంగుళూరులో నీటి ఎద్దడి..ఆసుపత్రిపాలైన 47మంది బాలికలు..!

Latest News

More Articles