జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి టాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. రాంబన్ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.స్థానిక పోలీసు బృందం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), రాంబన్లోని పౌర క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనంపై కీలక అప్ డేట్..!
#BREAKING : A passenger cab fell into a deep gorge on the Jammu-Srinagar National Highway near Battery Chashma in Ramban area. Police, SDRF and Ramban Civil QRT are present at the spot and rescue operations are underway.#JammuKashmir #Srinagar #Ramban #highway #accident #rescue… pic.twitter.com/kppAL8vpuV
— mishikasingh (@mishika_singh) March 29, 2024