Sunday, April 28, 2024

కోడి పందాలపై పోలీసుల మెరుపు దాడులు

spot_img

వికారాబాద్ జిల్లా: యాలాల మండల్ బెన్నూర్ గ్రామ సమీపంలో కాగ్న నది పంప్ హౌస్ దగ్గర నిర్వహిస్తున్న కోడిపందాలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. పక్క సమాచారంతో తన బృందంతో దాడులు నిర్వహించినట్లు వికారాబాద్ జిల్లా  టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.

Also Read.. 18 నుంచి ‘భార‌త్‌-ఇంగ్లండ్’ ఉప్పల్ టెస్టు మ్యాచ్ టిక్కెట్లు అమ్మ‌కం

కోడి పందాలు నిర్వహిస్తున్న తొమ్మిది మందితోపాటు రెండు కోళ్లు, 20 కోడి కత్తులు, 16320 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వారిని యాలాల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.

Latest News

More Articles