హైదరాబాద్: ఉప్పల్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు రాణించడంతో స్టోక్స్ సేన మొదటి రోజే మూడో సెషన్లో కుప్పకూలింది. టీమిండియా...
భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రవిచంద్రన్ అశ్విన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ గొప్ప బౌలరే అయినప్పటికీ అతడికి పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో ఉండే...
న్యూఢిల్లీ: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మోగా టోర్నీ షెడ్యూల్ను ఐసీసీ శుక్రవారం విడుదల చేసింది. జూన్ 1వ తేదీన కెనడా, యూఏఈ మ్యాచ్...
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి రోజు 59 ఓవర్ల ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది....