హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లోనూ ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్కు సెలవు ఇచ్చారు....
హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను ప్రభుత్వం బదిలీ చేసింది. మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా నియమించారు. ఆమె స్థానంలో...
హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తుందని కేఆర్ఎంబీ ఛైర్మన్ కు ఈఎన్సీ మురళీధర్ రాసిన...
హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పరువు తీస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల పాలైందన్న సంకేతాలను బయటకు పంపడం ద్వారా రేపటి రోజున పరిశ్రమలు, అంతర్జాతీయ...
హైదరాబాద్: ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలోకి నెట్టి వేయబడ్డారని మాజీమంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని...