హైదరాబాద్: దళిత జాతిని మరోసారి దగా చేశారు. కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు? అని ప్రశ్నించారు తెలంగాణ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ. మాదిగలకు రిజర్వేషన్లు కావాలని, వర్గీకరించాలని ఇప్పటికే తెలంగాణ...
బాన్సువాడ: మన రాష్ట్రంలో టన్నుల కొద్దీ వరి ధాన్యం పండిస్తే కాంగ్రెస్, బిజెపి నాయకులు మనసున పడుతలేదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈరోజు ఆయన...
నిజామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలని...
హైదరాబాద్: నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు అని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీపై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు...
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై ఫైర్ అయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ దాసోజు శ్రవణ్,...