భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు....
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసి.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన...
రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసినవి ముందే సీఎం కేసీఆర్ ఏర్పాటుచేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన వనపర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మిషన్...
సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలను సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కార్మికుల పక్షపాతి అనీ, అందుకే దేశంలో ఏ రాష్ట్రం ప్రకటించని...
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్-2023 పోటీల్లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో ఈషా సింగ్ బృందం స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...