హైదరాబాద్: విలాసవంత జీవితానికి అలవాటుపడ్డ ఓ వ్యక్తి సరికొత్త మోసానికి తెరలేపాడు. అద్భుత శక్తి ఉన్న రాగి చెంబు తమ వద్ద ఉందని రియల్టర్ను నమ్మించి రూ.2.85 కోట్లకు ముంచాడు. పోలీసులు తెలిపిన...
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటన గురించి మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో ఒక మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. అనంతరం బాలిక...
మనిషి జీవితం రూ.10 లేదా రూ. 20 కంటే తక్కువగా ఉంటుందని ఊహించగలరా? ఢిల్లీలోని నందనగరి హత్యోదంతం తెలిసిన తర్వాత మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని నందనగరి పోలీస్ స్టేషన్...
బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్లో జరిగిన దళితునిపై మూత్ర విసర్జన ఘటన దేశం మరిచిపోకముందే... ఇప్పుడు పాట్నాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ దళిత మహిళను...
బీహార్లోని ముజఫర్పూర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల పిల్లలతో వెళ్తున్న పడవ నీటిలో మునిగిపోయింది. బోటులో ఉన్న చాలా మంది విద్యార్థులు గల్లంతయ్యారు. రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుంది.
Massive accident in #Muzaffarpur,...