హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో నిన్న (ఆదివారం)భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ. 41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం...
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు ముగిసే వరకు రూ. 340 కోట్ల విలువైన నగదు, మద్యం,...
మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. ఈ కేసులో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న కలహర్ రెడ్డి, హిటాచి సాయి, స్నార్ట్ పబ్ ఓనర్...
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న హీరో నవదీప్ ఈ రోజు నార్కోటిక్ బ్యూరో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A29గా ఉన్న హీరో నవదీప్ను అధికారులు విచారిస్తున్నారు.
డ్రగ్స్ సప్లయర్...
డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్కు హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతను వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాకుండా.. నవదీప్కు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని...