ఓటర్ల జాబితాలో పేరు లేనివారితో పాటు ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండే వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఇతర ప్రాంతాల్లో...
ఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లో ఉప ఉన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జార్ఖండ్, త్రిపుర, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని ఏడు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలను ఖరారు...
హైదరాబాద్: మరో కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ మొదలైంది. కాగా,ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం సాధ్యమేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు...
కర్ణాటకలో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరురుతున్నాయి. కాగా.. బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని...
హైదరాబాద్ : రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇందులో కోటి 50...