మిని వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగింది. మండలంలోని రేండ్లగూడకు చెందిన దేవి సుదర్శన్(48)తన అన్న కుమారుడైన దేవి రక్షిత్(23) బైక్ పై...
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి టాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. రాంబన్ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.స్థానిక...
ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో నిన్న(శనివారం )అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న...
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో నవ దంపతులు...
వనపర్తి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. బళ్లారి నుంచి హైదరాబాద్ కు కారులో వస్తున్న సమయంలో...