Tuesday, May 7, 2024

kranthi

1458 POSTS
0 COMMENTS

బాబే బాస్.. తెలంగాణలో మరో రేవంత్ రెడ్డి..!

అవకాశవాదానికి మరో రూపం పొంగులేటి శ్రీనివాస రెడ్డి. జగన్ పార్టీ నుండి బీఆర్ఎస్, అటునుండి కాంగ్రెస్ లో చేరి పదవులు అనుభవిస్తున్నాడు. కాంట్రాక్టర్ కావటంతో సహజంగానే కాంగ్రెస్ గట్టి అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు...

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ.. తెలంగాణ పోలీసులకి పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు ఇద్దరు ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు. ఈ రోజు ఉదయం బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్నారు...

రేవంత్ రెడ్డికి పరిపక్వత లేదు.. తెలంగాణకి కష్టాలు తప్పవు

రాజకీయంగా అపరిపక్వత, అనుభవం లేని రేవంత్ రెడ్డితో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.....

రాజేంద్రనగర్ లో ఉద్రిక్తత.. జయశంకర్ యూనివర్సిటీ బంద్..!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని...

కేజ్రీవాల్ విచారణ.. ఢిల్లీలో హైటెన్షన్..!

కేజ్రీవాల్ ఈడి విచారణ హాజరుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవ్వాళ విచారణకు హాజరుకావలంటూ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది....

తెలంగాణకు రూ.5,071 కోట్లు.. ఏపీకి రూ.9,138 కోట్లు.. ఎందుకీ వివక్ష?

కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లో రైల్వేల కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లు, తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. వర్చువల్ విలేఖరుల సమావేశంలో మంత్రి అశ్విని వైష్ణవ్...

మమ్మల్ని ముంచొద్దు.. ఆర్టీసీ డ్రైవర్ల ధర్నా..!

హన్మకొండ హయగ్రీవ చారి కాంపౌండ్ లో అద్దె బస్సు డ్రైవర్ల ధర్నా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల వేతనాలు పెంచాలంటూ విధులు బహిష్కరించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. పెరిగిన...

పేదలపై దౌర్జన్యం.. ఇదేనా ప్రజా పాలన..!

రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో పేదల నిర్మాణాల కూల్చివేతలో రసాభాస జరిగింది. గగన్ పహాడ్ ఇంద్ర గాంధీ సొసైటీ లో 2వ రోజు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని షేడ్ నిర్మాణాలను తొలగించారు....

అఖిల్ బెయిల్ రిజెక్ట్ చేసిన కోర్టు..!

వ్యభిచారం కేసులో రామ్ నగర్ అఖిల్ బెయిల్ రిజెక్ట్ చేసింది కోర్టు. వ్యభిచారం కేసులో ఇంకో 7 మంది పరారిలో ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్ళాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పిపి). ఈ కేసులో...

సీఎంని మించిన క్రేజ్.. కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్న కేసీఆర్ ఎంట్రీ

రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రమాదవశాత్తు...

kranthi

1458 POSTS
0 COMMENTS
spot_img