Friday, April 26, 2024

Vasu

2297 POSTS
0 COMMENTS

ఎన్నో బెదిరింపులు వచ్చాయి..అయినా భయపడలేదు

మేడ్చల్ మల్కాజిగిరి: ఎన్నికల సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయని, అయినా భయపడలేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని, అదే విధంగా...

బీజేపీలో చేరాల‌ని త‌న‌పై ఒత్తిడి చేస్తున్నారు.. కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు..!

న్యూఢిల్లీ: బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్. బీజేపీలో చేరాల‌ని త‌న‌పై ఒత్తిడి చేస్తున్నార‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌మ పార్టీకి వ్య‌తిరేకంగా బీజేపీ కుట్రలకు తెగ‌బ‌డుతుంద‌ని,...

మంజీరా నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

సంగారెడ్డి జిల్లా: మంజీరా నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. రాయికోడ్ (మం) సిరూర్ వద్ద మంజీరా బ్యాక్ వాటర్ లో మహిళా మృతదేహాన్ని గుర్తించిన మత్స్యకారులు.. పోలీసులకు సమాచారం అందించారు.  మహిళ...

ఇబ్బంది పెడితే.. కాంగ్రెస్ పార్టీని బొందపెడతాం

మంచిర్యాల జిల్లా : కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలలో తెలంగాణను అగ్రగామిగా అభివృద్ధి చేశామని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. గెలుపు, ఓటమి కాకుండా ఎల్లవేళలా ప్రజల...

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు పశ్చాతాప పడుతున్నారు

మంచిర్యాల జిల్లా : గెలుపు ఓటములు రాజకీయంలో సహజం.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ప్రజలను మోసం...

కనీసం పాలనలోనైనా నిజాయితీగా ఉండండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాము ఇచ్చిన నర్సింగ్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుంది. నోటిఫికేషన్ ఇచ్చి,  పరీక్ష పెట్టి,  సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆర్డర్ కాపీ ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని...

ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

అమరావతి : ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్‌ ఏగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డ్ అధికారులు వెల్లడించారు. ఇంటర్‌ ఫస్ట్, సెంకడీయర్ ఎగ్జామ్స్ మార్చి 1...

రంగారెడ్డి జిల్లాలో చిరుత మృతి కలకలం!

రంగారెడ్డి జిల్లా : చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. చిరుత మృత్యువాతపడి 5 రోజుల అవుతుందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. సంఘటన స్థలంలోనే...

కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాము ప్రశ్నిస్తే తొందరపడుతున్నారని విమర్శిస్తున్నారు.. మేం తొందర పడటం లేదు.. అమలు చేస్తామని మీరే తేదీలతో సహా ప్రకటించారు.. వాటిని మేము ప్రస్తావిస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్...

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన పార్టీ నేతలు, ప్రముఖులు

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నాడు నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ మాజీ  చీఫ్ విప్ దాస్యం వినయ్...

Vasu

2297 POSTS
0 COMMENTS
spot_img