మేడ్చల్ మల్కాజిగిరి: ఎన్నికల సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయని, అయినా భయపడలేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని, అదే విధంగా...
న్యూఢిల్లీ: బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కుట్రలకు తెగబడుతుందని,...
సంగారెడ్డి జిల్లా: మంజీరా నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. రాయికోడ్ (మం) సిరూర్ వద్ద మంజీరా బ్యాక్ వాటర్ లో మహిళా మృతదేహాన్ని గుర్తించిన మత్స్యకారులు.. పోలీసులకు సమాచారం అందించారు. మహిళ...
మంచిర్యాల జిల్లా : కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలలో తెలంగాణను అగ్రగామిగా అభివృద్ధి చేశామని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. గెలుపు, ఓటమి కాకుండా ఎల్లవేళలా ప్రజల...
మంచిర్యాల జిల్లా : గెలుపు ఓటములు రాజకీయంలో సహజం.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ప్రజలను మోసం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాము ఇచ్చిన నర్సింగ్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుంది. నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆర్డర్ కాపీ ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని...
అమరావతి : ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ ఏగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్, సెంకడీయర్ ఎగ్జామ్స్ మార్చి 1...
రంగారెడ్డి జిల్లా : చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. చిరుత మృత్యువాతపడి 5 రోజుల అవుతుందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. సంఘటన స్థలంలోనే...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తాము ప్రశ్నిస్తే తొందరపడుతున్నారని విమర్శిస్తున్నారు.. మేం తొందర పడటం లేదు.. అమలు చేస్తామని మీరే తేదీలతో సహా ప్రకటించారు.. వాటిని మేము ప్రస్తావిస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్...
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నాడు నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్...