మధ్యప్రదేశ్లో భూ వివాదాలు ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఈ విషాదకర ఘటన మోరెనా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లీపా గ్రామానికి చెందిన ధీర్ సింగ్ తోమర్,...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనాన్ని పెండ్లి బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సోమలక్ష్మి అనే మహిళ...
చెరువులో పడ్డాడనుకున్న వ్యక్తి.. పక్కనే ఉన్న మ్యాన్ హోల్లో శవమై తేలిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ సమీపాన ఉన్న మంగళవాని చెరువులో సంతోష్ అనే...
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామర్లపల్లి లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను సోహెల్ (17),కైసార్ (30), ముస్తఫా (3) గా గుర్తించారు. హైదరాబాద్ కి చెందిన వీరు...
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. భీమారం మండలం, రాగోజి పేటకు చెందిన అభిషేక్ (18), భీమారం మండల కేంద్రానికి చెందిన మొయిన్ ఖాన్...