రెడ్లంటే యోధులు, లీడర్లు, నాయకులు అని ఎంపీ బండి పార్థసారధి రెడ్డి అన్నారు. రెడ్లు నాడు రాజులుగా కూడా పరిపాలన సాగించారని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో...
బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కేసీఆర్ ఉండగా అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వడని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.....
తెలంగాణ ప్రగతి ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. సిద్దిపేటలో పీ.వీ. నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయనికి మంత్రులు హరీష్ రావు, తలసాని...
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మే 10న సమావేశం కానుంది. కృష్ణా నది బొరుసు ఎజెండాలోని 21 అంశాలతో పాటు తెలంగాణ డిమాండ్స్ పై ఈ సమావేశంలో చర్చకు రానుంది. తెలంగాణ, ఆంద్ర...
సిద్దిపేటలో పీ.వీ. నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయనికి మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ...