తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. టెన్త్ రిజల్ట్స్ ను రేపు(మంగళవారం) విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు...
లోక్సభ ఎన్నికలకు ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు...
లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ...
తెలుగు రాష్ట్రాలను ఎండలు పగబట్టినట్లున్నాయి. ఉదయం 9 దాటిందటంటే భానుడు భగభగ మండిపోతున్నాడు. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది వాతావరణశాఖ...
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ నమ్మించిన సీఎం రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట దాటవేస్తున్నారని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి మూడు సార్లు మాట...