Tuesday, April 30, 2024

రాష్ట్రంలో జూన్ 5 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

spot_img

తెలంగాణలో గతంతో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని సెకండ్ ఇయర్ విద్యార్థులకు జూన్ 5 నుంచి 9 వరకు ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2విడతలుగా ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ లో నైతికత, మానవీయ విలువల పరీక్ష రాయని విద్యార్థులకు..జూన్ 21న, పర్యావరణ విద్య పరీక్షను జూన్22న నిర్వహించనున్నారు.

Latest News

More Articles