తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో ఉంది. రెండో రౌండ్లో సీఎం కేసీఆర్ 1,807 ఓట్లతో ముందంజలో ఉన్నారు....
నూటికి నూరుశాతం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ‘ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు. ఎగ్జిట్...
నాగార్జునసాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం దుస్సహాసం చేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్...
హైదరాబాద్: ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందని, హ్యాట్రిక్ సీఎంగా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గురువారం జుబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో...
సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. సీఎం దంపతులు చింతమడకకు...