హైదరాబాద్: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకుండా ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నట్టు ఉంది. గడీల పాలన అని గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎం కు...
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం...
హైదరాబాద్: మింట్ కాంపౌండ్ లో రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ కారు ఆపి బయటికి రావడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న జీహెచ్ ఎంసి...
హైదరాబాద్లో ఓ విద్యార్థి మిస్సైన ఘటన కలకలంరేపింది. హయత్ నగర్లోని నేతాజీ కాలనీకి చెందిన పర్వత రెడ్డి సాయి సంజయ్ అనే విద్యార్థి శ్రీ చైతన్య స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా.....
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ‘ప్రజాపాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రజా...