హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ఇవాళ(శుక్రవారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆడబిడ్డల వాటా రావాల్సిందేనన్నారు....
హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాచౌక్లో దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ కవిత.. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా మణులందరికి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ వలన మహిళలకు అనేక హక్కులు...
మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఇవాళ హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టారు ఎమ్మెల్సీ కవిత. ఉదయం...
సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయలేదని విమర్శించారు....
ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత జాగృతి దీక్షకు అనుమతి ఇవ్వాలని డీజీపీ రవి గుప్తాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 కారణంగా మహిళలకు...