Sunday, April 28, 2024

శివాలయంలో నాగుపాము.. పూజలు చేసిన భక్తులు

spot_img

కరీంనగర్ జిల్లాలోని ఓ శివాలయంలో నాగుపాము ప్రవేశించింది. దీంతో భక్తులు పూజలు చేసారు. ఈ సంఘటన హుజురాబాద్ లోని శివ రామాలయంలో చోటుచేసుకుంది. ఆలయంలోనికి ప్రవేశించి నాగుపాము.. శివలింగంపై చేరి చాలా సమయం అలాగే ఉంది. ఇది గమనించిన పూజారులు, భక్తులు పూజలు చేశారు. అక్కడే చాలా సమయం ఉన్న నాగుపాము.. అనంతరం బయటకు వెళ్ళిపోయింది.

Also Read.. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి.. శత్రువులుగా ఉండొద్దు

 

Latest News

More Articles