Thursday, May 9, 2024

జంగుబాయి జాతరకు సర్వం సిద్ధం..!

spot_img

జనవరి 25 నుండి కెరమెరి మండలం కోటపరండోలి గ్రామ అడవులలో సహ్యాద్రి కొండల దేవత గుహ దేవాలయంలో వార్షిక జంగు బాయి జాతరను జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ జాతర రాజ్ గోండుల యొక్క ముఖ్యమైన ధార్మిక మరియు సాంస్కృతిక వ్యవహారం. నెల రోజులపాటు ఈ వేడుకలు ఘంనంగా జరుగనున్నాయి.

పుష్యమాసం ప్రారంభం రోజున ఆదివాసీలు నిర్వహించే దివ్వే నీరుస్వాల్‌ లేదా దీపం వెలిగించడంతో జాతర ప్రారంభమవుతుందని జాతర నిర్వాహక కమిటీ సభ్యుడు జంగు పటేల్‌ తెలిపారు. లేకపోతే గురువారం పూస్ మాసంన కూడా మొదలవుతుంది. ఇక జాతర సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Latest News

More Articles