కృష్ణా బేసిన్లోని ఉమ్మడి నీటి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కెఆర్ఎంబి)కి అప్పగించాలని జలశక్తి మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటు లో బీఆర్ఎస్ సభ్యులు కేంద్రంపై తీవ్ర నిరసన తెలిపారు....
సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా విద్యార్థులు శుక్రవారం క్యాంపస్లో నిరసన తెలిపారు. మూసివేసిన E1 హాస్టల్లోని మెస్ సౌకర్యాలను తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. E1 హాస్టల్లోని...
యాదాద్రిలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం అట్టహాసంగా జరిగింది. యాదాద్రి జిల్లా పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం భువనగిరిలో జరుగగా.. ఈ మీటింగ్ కి...
కర్ణాటకలోని ఉత్తర జిల్లాలో ఇప్పటివరకు కనీసం 21 మందికి మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయని అధికారులు శుక్రవారం తెలిపారు. మంకీ ఫీవర్ తో బాధపడుతున్న 21 మందిలో ఎనిమిది మంది ఆసుపత్రుల్లో చేరగా,...
భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనితో తనకున్న లోతైన అనుబంధం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. పంత్, ధోనీ మధ్య తిరుగులేని బంధం ఉంటుంది....
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణను గ్రామ పంచాయతీల పరిధిలోకి తెచ్చింది. ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్) నుండి ఇంటి కనెక్షన్ వరకు ఇంట్రా-విలేజ్ నీటి సరఫరా వ్యవస్థను నిర్వహించాలని...
ప్రజలను మోసం ఎలా చేయాలో అనే అంశంలో కాంగ్రెస్ ఆరితేరిన పార్టీ. ఇచ్చిన వాగ్దానాలని గాలికొదిలేయటంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి,...
గట్కేసర్ మండలం చౌదరి గూడ లో మేడ్చల్ నియోజక వర్గ కృతజ్ఞత సభ అట్టహాసంగా జరిగింది. కేటీఆర్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు....
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, వృద్దులు, మహిళలలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు దేవుడెరుగు.. కనీసం గత ప్రభుత్వ పథకాలని కూడా కొనసాగించటం లేదు. ఈ నేపథ్యంలో...
దేవాలయంటే ఉత్తర భారతదేశంలోనే ఉన్నట్టు కేంద్ర పనితీరు ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు నార్త్ టెంపుల్స్ కి ఇచ్చిన ప్రాధాన్యం దక్షిణ భారతదేశంలోని దేవాలయాలకి ఇవ్వరు. దీనికి ఉదాహరణే.. అయోధ్య...