హైదరాబాద్లో ఓ విద్యార్థి మిస్సైన ఘటన కలకలంరేపింది. హయత్ నగర్లోని నేతాజీ కాలనీకి చెందిన పర్వత రెడ్డి సాయి సంజయ్ అనే విద్యార్థి శ్రీ చైతన్య స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా.....
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ‘ప్రజాపాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రజా...
హైదరాబాద్: తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయని.. వచ్చే మూడురోజులు కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ...
హైదరాబాద్ : బోరబండలో హత్యాయత్నం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని సమీర్ లక్షల్లో వసూలు చేశాడు. అనంతరం ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయాలని బాధితుడు నర్సింహులు...
హైదరాబాద్: వాట్సప్ లో అమ్మాయిలను వేధిస్తున్న పోకిరికి దేహశుద్ది చేశారు స్థానికులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాని ఆలియాస్ సికిందర్(26) అనే యువకుడు బీఎస్సీ చదివాడు. ఓ డయోగ్నోస్టిక్ సెంటర్ లో...