న్యూఢిల్లీ : ఆసియా గేమ్స్ 2023లో భారత ఫుట్బాల్ టీమ్ బోణీ కొట్టింది. నాకౌట్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో బంగ్లాదేశ్ పై 1-0తో తేడాతో విజయం సాధించింది.
Read Also.. TSRTC దసరా బంపరాఫర్.. టికెట్ పై స్పెషల్ డిస్కౌంట్
కెప్టెన్ సునీల్ ఛెత్రీ 83వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. సెప్టెంబర్ 24న భారత జట్టు మయన్మార్ను ఢీకొట్టనుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య చైనా చేతిలో టీమిండియా1-5 తో దారుణంగా ఓడిపోయింది.