జోగుళాంబ గద్వాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దు, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు విరుపాక్షప్ప గద్వాల ప్రజలను కోరారు. గద్వాల జిల్లా కేద్రంలో బివిఅర్ ఫంక్షన్ హల్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 గ్యారంటీల పేరుతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలు 6 గ్యారంటీలతో మోసపోవద్దన్నారు. విద్యుత్ సమస్యతో రాయచూర్ జిల్లాలో 27 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విరుపాక్షప్ప ఆరోపించారు.
Also Read.. కర్ణాటకలా మోసపోవద్దు. భవిష్యత్ అందించే నాయకుడు కేసీఆర్