Thursday, May 9, 2024

ఓటీటీలోకి వచ్చేసిన కార్తి ‘జపాన్’

spot_img

తన నటనతో తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘జపాన్’ ఓటీటిలో విడుదలైంది. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ డిఫరెంట్ లుక్‎లో కనిపించారు. నవంబర్ 10న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‎కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘జపాన్’ ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా డిసెంబర్ 12, మంగళవారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, సునీల్, కేఎస్ రవికుమార్, తదితరులు నటించారు.

Read Also: సిక్స్ కొట్టి అద్దం పగులగొట్టిన టీంఇండియా టీ20 హిట్టర్

Latest News

More Articles