Tuesday, May 7, 2024

పంజాగుట్టలో బీభత్సం సృష్టించిన కారు

spot_img

హైదరాబాద్: పంజాగుట్టలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట ట్రాఫిక్ ఏరియాలో ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డువచ్చిన వారిని ఢీకొంటూ వెళ్లిపోయాడు. స్థానికులు అతడి కారును వెంబడించి అడ్డుకున్నారు. కారుని ఆపి అతడిని కారు నుంచి బయటకు లాగి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read.. యజమాని తిట్టాడని పెట్రోల్ పోసుకున్న వర్కర్

Latest News

More Articles