Saturday, April 27, 2024

Vasu

2297 POSTS
0 COMMENTS

భారత్‌ వివరణ కోరిన మాల్దీవులు!

భారత్‌ - మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా మాల్దీవులకు చెందిన ఫిషింగ్‌ బోట్లను భారత్‌ బలగాలు అడ్డుకున్నాయని ఆరోపించింది. సమగ్ర వివరాలు సమర్పించాలని భారత ప్రభుత్వాన్ని ఆ దేశ విదేశాంగశాఖ...

పూనమ్ వల్లే ఇది సాధ్యమైంది..ఆర్జీవీ ప్రశంసలు

బాలీవుడ్‌ నటి, మోడల్‌ పూనమ్‌ పాండేకు టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మద్దతుగా నిలిచారు. ఆమె కారణంగానే దేశమంతటా సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ జరుగుతోందన్నారు. ఇదంతా జరిగింది పూనమ్ వల్లే సాధ్యమైందని...

పనులు తెచ్చిన బీఆర్ఎస్.. రద్దు చేసిన కాంగ్రెస్.. గ్రామాలలో ఫ్లెక్సీలు కట్టండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రాష్ట్ర ప్రాజెక్టులు తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. మన ప్రాజెక్టుల మీద మనకే హక్కు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ...

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ప్రతి ఆటో కార్మికుడికి నెలకు రూ.10వేల భృతి చెల్లించాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎమ్మెల్యే ఎన్నికల్లో మనం ఓడిపోవచ్చు.. కానీ ఎంపీలను గెలిపించుకునే అవకాశం ఉంది..పోయిన ఎన్నికల్లో కూడా ఖమ్మంలో ఒకరు తప్ప అందరు ఓడిపోయారు,  అయినా ఎంపీగా నామ నాగేశ్వరరావు గెలవలేదా..?...

72 ఏండ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన అండ‌ర్స‌న్‌

విశాఖ: భారత లెజెండరీ క్రికెట‌ర్ లాల్ అమ‌ర్‌నాథ్ పేరిట ఉన్న 72 ఏండ్ల‌ రికార్డును బ్రేక్ చేశాడు ఇంగ్లండ్ వెట‌ర‌న్ జేమ్స్ అండ‌ర్స‌న్‌. భారత్ లో టెస్టు మ్యాచ్ ఆడిన అతి పెద్ద...

కారులో తరలిస్తున్న 14 కేజీల గంజాయి సీజ్

ఖమ్మం జిల్లా: తిరుమలాయపాలెం మండలం మాదిరీ పురం సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు, తిరుమలాయపాలెం పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక కారులో తరలిస్తున్న 14 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మహారాష్ట్ర...

100 రోజులలో గ్యారంటీలు అమలు పరచాలి.. లేకపోతే బొందపెట్టుడు ఖాయం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి ఆగవద్దు అని జీహెచ్ఎంసి పరిధిలో అన్ని సీట్లు గెలిపించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ మోసపూరిత మాటలు...

సీఎం, మంత్రులు కారుకూతలు బంద్ చేయాలి

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేతలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా పెదవి...

ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పాలతో శుద్ధి చేసిన ఆదివాసీలు

ఆదిలాబాద్ జిల్లా : ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం పాలతో శుద్ధి చేసారు ఆదివాసీలు. కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుల తోటి స్థూపం ఎక్కి ఫోటోలు దిగడంపై అభ్యంతరం వ్యక్తం...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జీహెచ్‌ఎంసీ మేయర్.. రాజకీయ ప్రాధాన్యము లేదు

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు,...

Vasu

2297 POSTS
0 COMMENTS
spot_img