Thursday, May 9, 2024

ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పాలతో శుద్ధి చేసిన ఆదివాసీలు

spot_img

ఆదిలాబాద్ జిల్లా : ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం పాలతో శుద్ధి చేసారు ఆదివాసీలు. కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుల తోటి స్థూపం ఎక్కి ఫోటోలు దిగడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు ఆదివాసీలు. ఆదివాసీల ఆచారాలకు విఘాతం కలిగించాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పునర్ నిర్మాణ సభలో భాగంగా అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం ఫోటోలు దిగిన విషయం తెలిసిందే.

Also Read.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జీహెచ్‌ఎంసీ మేయర్.. రాజకీయ ప్రాధాన్యము లేదు

Latest News

More Articles