Friday, May 10, 2024

ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

spot_img

ప్రముఖ హాస్య సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కేఏపాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే బాబూ మోహన్ భారతీయ జనతాపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీ తనని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ బీజేపీపెద్దల వైఖరిపై బాబు మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తనని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేశారని అన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ వరంగల్ నుండి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: మార్చి 12 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

Latest News

More Articles