Sunday, May 5, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

పెళ్లాం మీద కోపంతో బార్‎లో కాల్పులు.. ఐదుగురు మృతి

పెళ్లాం మీద కోపంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియా, ఆరెంజ్‌ కౌంటీలోని కుక్స్ కార్నర్ బైకర్స్‌ బార్‌ వద్ద దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా కాలమానం...

నేపాల్ లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు

నేపాల్‌ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధడింగ్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఖాట్మాండు నుంచి...

ఎగ్జామ్ లేకుండానే తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీ

తపాల శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దాదాపు 30 వేల ఉద్యోగాలను భర్తీకి రేపటితో గడువు ముగియనుంది. దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో 10వ తరగతి విద్యార్హతతో..మెరిట్ ఆధారంగా 30,041 గ్రామీణ డాక్...

అరెస్ట్ భ‌యంతో బ్రిక్స్‌కు దూరమైన పుతిన్..!

ద‌క్షిణాఫ్రికాలోని జోహ‌న్న‌స్‌బ‌ర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఆ మీటింగ్‌కు భార‌త ప్ర‌ధాని మోదీతో పాటు బ్రిక్స్ దేశాల నేత‌లు హాజ‌రువుతున్నారు.అయితే ఆ స‌మావేశాల‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా...

సూడాన్‌లో ఆకలితో 500 మంది చిన్నారులు మృతి..!

సూడాన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైన ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు దాదాపు 500 మంది చిన్నారులు ఆకలితో మరణించారు. ఈ మేరకు స్థానికంగా పనిచేసే సేవ్‌ ది చిల్డ్రన్‌ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా...
0FansLike
3,912FollowersFollow
21,700SubscribersSubscribe
spot_img

Hot Topics