Monday, May 6, 2024

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్

spot_img

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లంకల నిఖిల సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.

Also Read.. చార్మినార్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

కార్పొరేటర్ తోపాటు 200మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

Latest News

More Articles