Wednesday, May 8, 2024

ఓయూలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులు దహనం

spot_img

హైదరాబాద్:  ఓయూలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో రూ.4000  నిరుద్యోగ భృతి, 2000 ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేయకుంటే దాడులు చేస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ హెచ్చరించారు.

Also Read.. తెచ్చిన అప్పులతో.. విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తిని పెంచాం

Latest News

More Articles