హైదరాబాద్: భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం క్షేత్రంలో దసరా ఉత్సవాలు మంగళవారం జరుగనున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేటితో ముగియనున్నాయి. విజయదశమి సందర్భంగా 24న ఆలయంలో సంక్షేపరామాయణ హోమం, పూర్ణాహుతి, మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. దసరా మండపంలో విజయోత్సవం, శమీపూజ, ఆయుధపూజ, శ్రీరామలీలా మహోత్సవాన్ని జరుపనున్నారు.
Also Read.. తమిళనాడులో బీజేపీకి భారీ షాక్.. నటి గౌతమి రాజీనామా