మేడారం సమ్మక్క-సారలమ్మ లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ(మంగళవారం) కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పసుపు, కుంకుమను వనదేవతలకు సమర్పించుకున్నారు కొప్పుల ఈశ్వర్. ఆ తర్వాత కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. కొప్పులతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఇది కూడా చదవండి:పాత నోటిఫికేషన్ల ద్వారానే పరీక్షలు నిర్వహించాలి