Saturday, May 4, 2024

చికోటి ప్రవీణ్ కు మరోసారి ఈడీ నోటీసులు

spot_img

హైదరాబాద్: చికోటి ప్రవీణ్ కు మరోసారి ఈడీ నోటీసులు అందజేసింది. క్యాసినో కేసులో గతంలో చికోటి ప్రవీణ్ ను ఈడీ విచారించింది. తాజాగా థాయిలాండ్ ఘటన తరువత మరోసారి చికోటికి ఈడీ నోటీసులు ఇచ్చింది. చికోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవ రెడ్డి లకు సైతం ఈడీ నోటీసులు అందజేసింది.

ఇప్పటికే సంపత్ ప్రశ్నించిన ఈడీ.. మిగతా ముగ్గురిని తమ ముందు హాజరు కావాల్సిందిగా తాజాగా ఆదేశించింది. కాగా, చికోటి ప్రవీణ్ శుక్రవారం హైదరాబాద్ కు రానున్నట్లు సమాచారం. వచ్చే వారం ఈడీ ముందుకు చికోటి ప్రవీణ్ వెళ్లే అవకాశం ఉంది.

Latest News

More Articles