Wednesday, May 1, 2024

హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​ యాక్సిడెంట్ లో ఒకరు మృతి

spot_img

హైదరాబాద్​లోని ఫిల్మ్​నగర్​లో ఇవాళ(మంగళవారం) ఉదయం యాక్సిడెంట్​ జరిగింది. ట్రాలీ ఆటో స్కూటీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  సంధ్య అనే మహిళ చనిపోయింది. ఏడాది క్రితం సంధ్య భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు. సంధ్య మృతితో వారి ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles