Wednesday, May 8, 2024

సర్వీస్ తుపాకీతో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య..!

spot_img

ఛత్తీస్ ఘడ్ కాంకెర్ జిల్లా హల్బా చౌకి పోలీస్ స్టేషన్ లో ఓ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రశేఖర్ యాదవ్ అనే జవాన్ తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఛత్తీస్ గడ్ ధంతరి జిల్లా రుద్ర గ్రామానికి చెందినవాడని ఆర్మీ ఆధికారులు తెలిపారు. ఆత్మహత్య కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read.. మహారాష్ట్రలో లోయలో పడ్డ కారు: నలుగురు తెలంగాణ వాసులు మృతి

Latest News

More Articles