Tuesday, May 7, 2024

అకీరా, ఆద్యతో పవన్ ఫోటో. రియలా? ఫేకా?

spot_img

పవన్ కళ్యాణ్.. కొడుకు, కూతురుతో కలిసి ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇది రియలా ఫేకా అంటూ నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాని ఏఐ ఫోటోస్ షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోని అలానే సృష్టించారు.

Also Read.. ఒక్కడే 400 కొట్టాడు.. యువ బ్యాటర్‌ సంచలన ఇన్నింగ్స్‌

వివరాల్లోకి వెళితే.. మెగా సంక్రాంతి సంబరాలకు అకీరా.. చెల్లి ఆద్యతో హాజరయ్యాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. కాగా, ఈ వేడుకకు పవన్ రాలేదు. దీంతో తండ్రి- పిల్లలను ఎడిట్ ద్వారా కలిపేశారు ఫ్యాన్స్. పవన్ కుర్చీలో కూర్చున్న ఫోటోకు అకీరా, ఆద్య నిలబడి ఉన్న ఫోటోను కలిపి ఫ్యామిలీ పిక్ గా మార్చేశారు. సూపర్ పిక్ అంటూ అభిమానులు ఈ ఫోటోను వైరల్ గా మారుస్తున్నారు.

Latest News

More Articles