Wednesday, May 8, 2024

ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులు

spot_img

హైదరాబాద్:  ఓటమి భయంతోనే తమ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో రౌడీ రాజకీయాలను సహించమన్నారు. గువ్వల బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీని కోరామన్నారు. తెలంగాణలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మరోసారి స్పష్టం చేశారు.

Also Read.. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. బాల్క సుమన్ ఫైర్

అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ , ఆయన అనుచరుల దాడిలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజును ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Latest News

More Articles