రాజకీయల కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రజలను భయపెడుతున్నాయన్నారు కరీంనగర్ జిల్లా పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బి. వినోద్ కుమార్. రేవంత్ రెడ్డి, మోడీ చేతుల్లో ఏమి లేదన్నారు. కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన...
రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రేపటి(గురువారం) నుంచి ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఇవాళ(బుధవారం) సాయంత్రం...
రైతుబంధు అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే రైతుబంధు ఇక కొనసాగేలా కనిపించడంలేదన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా...
కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కచ్చితంగా బీజేపీకి ఓటు వేసినట్లేనని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఓటు వేసే ముందు ఒక్కసారి కచ్చితంగా ఆలోచించాలె. ఎవరికి ఓటు వేస్తే మనకు ప్రయోజనం...
కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై నిర్మల్ జిల్లాలో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మల్ పోలీస్...
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్ గూడ జైల్లో కలిశారు. మన్నె క్రిశాంక్ ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..క్రిశాంక్ పోస్టు...
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం ఉదయం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం ఆలయం దగ్గరకు చేరుకున్న ప్రధానికి దర్శనాంతరం మోదీ...
ఎండవేడిమితో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా అకాలవర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడిక్కడ వరదనీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం...
ఉక్కపోతతో సతమతమవుతున్న నగర వాసులకు వరణుడు ఉపశమనం కల్పించాడు. మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన...
లోక్సభ ఎన్నికలు సమీస్తున్న టైంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాకిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. రైతు భరోసా డబ్బుల చెల్లింపులపై ఆంక్షలు విధించింది. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాతనే రైతుల...
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శాం పిట్రోడా రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించినట్లు జైరాం రమేష్ తెలిపారు. ఈరోజు ఆయన చేసిన...