దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'భారతరత్న' వస్తే సంతోషంగా ఉంటుందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రభుత్వ సహకారంతో త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నిన్న(గురువారం) ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగానే హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారిందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అంతేకాదు..తెలంగాణ అభివృద్ధి, పేదలకు సంక్షేమ ఫథకాలు అందించడం...
సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిరిసిల్ల జిల్లాను కాపాడుకునేందుకు ఎంతకైనా ఉద్యమం చేద్దామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్...
లోకసభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు...
గతంతో పోల్చితే ఇప్పుడు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యూపీఐ సేవలు అందించే గూగుల్ పే, ఫోన్ పే లాంటి సంస్థలు కస్టమర్ల కోసం పలు...
రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులని.. వాటిని రద్దు చేసే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఇవాళ(శుక్రవారం) కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దళిత...
తెలంగాణలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో హైదరాబాద్లో పోలీసులు ఇప్పటికే అలర్టై అన్ని ఏర్పార్లు చేపట్టడంతో పాటు ఆంక్షలు విధించారు. రోడ్లపై జనం ఎక్కువ మంది గుమిగూడటంపై...
కాంగ్రెస్ శ్రేణులు.. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోబోమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి. కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తే భయపడే స్థితిలో లేమన్నారు. ఒక్కరి జోలికి వచ్చినా...
లోక్ సభ ఎన్నిక్లలోప్రాంతీయ పార్టీలే అధిక స్థానాలు కైవసం చేసుకుంటాయిని..ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాదు.. ప్రాంతీయ పార్టీలే బలమైన పక్షంగా నిలబోతున్నాయన్నారు.ఇవాళ(శుక్రవారం) ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన...
పథకాలపేరుతో నమ్మించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. ఉద్యోగులతో పాటు, రైతులను,మహిళలను దారుణంగా నమ్మించిందన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని.. 5...
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'భారతరత్న' వస్తే సంతోషంగా ఉంటుందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రభుత్వ సహకారంతో త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నిన్న(గురువారం) ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో...