Saturday, April 27, 2024

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో చూశారా?

ఏపీలోని వైఎస్సార్ సీపీ తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి తాజాగా మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో పలు రకాల ఆకర్షణీయ ప్రకటనలు చేశారు. గత స్కీంను...

వామ్మో..మరో మూడు రోజులు నరకమే.!

నిప్పుల కొలిమి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫ్యాన్, ఏసీ, కూలర్ ఇవి తిరుగుతున్నా చెమటలు కారిపోతూనే ఉన్నాయి. కాలు...

లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.!

ఈ రోజుల్లో ఏదైనా లేకపోవచ్చు కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరేమో. అవసరంకోసం వచ్చిన ఆ ఫోన్ ఇప్పుడు అనర్థాలకు కారణం అవుతోంది. ముఖ్యంగా చేతిలో ఫోన్...

గూగుల్‌ లో రాజకీయ ప్రకటనల కోసం బీజేపీ పెట్టిన ఖర్చు రూ.100 కోట్లు

గూగుల్‌, యూట్యూబ్‌ లలో రాజకీయ ప్రకటనల కోసం బీజేపీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సమాచారం. గూగుల్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం … దేశంలో డిజిటల్‌ ప్రకటనల ప్రచారానికి ఇంత...

కొత్తకారు కొనేవారికి గుడ్ న్యూస్..తక్కువ ధరకే హైబ్రిడ్ కారు..!

కారు కొనాలనే కోరిక చాలా మందికి ఉంటుంద. కానీ అధిక ధరల వల్ల మధ్యతరగతి ప్రజలు కొనలేకపోతున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది మారుతీ. దేశంలో అందుబాటు ధరకే హైబ్రిడ్ కార్లను...

మ‌ల్లారెడ్డి రాజ‌కీయం అనుభవంతో ఈట‌ల‌పై ఆ కామెంట్స్ చేశారు

మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానంలో ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌బోతున్నార‌ని ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయం అనుభవంతోనే ఈట‌ల‌పై ఆ కామెంట్స్ చేశార‌ని తెలిపారు....

స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?

ఎన్నో ఆచారాలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. వాటిలో చాలా వాటికి శాస్త్రీయ ఆధారం లేదు. ఉదాహరణకు స్నానం చేసిన తర్వాత నీళ్లు తాగకూడదని అంటారు. స్నానం చేశాక నీళ్లు తాగడం మంచిది కాదనే వాదన...

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత మహిళలు మృతి

అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. సౌత్​ కరోలీనాలోని గ్రీన్​విల్లె కౌంట్​లో జరిగిన రోడ్డు ప్రమాదలో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు.అమెరికాలో మరణించిన ముగ్గురు భారతీయ మహిళల పేర్లు.. రేఖాబెన్​ పటేల్​, సంగీతాబెన్​ పటేల్​,...

కేటీఆర్‌పై వ్యాఖ్యలు: మంత్రి కొండా సురేఖకు ఎన్నికల సంఘం హెచ్చరిక

రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఈ నెల 1వ తేదీన చేసిన వ్యాఖ్యల విషయంలో...

10,12వ తరగతికి ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు

వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, సెమిస్టర్ విధానాన్ని మాత్రం ప్రారంభించే ఆలోచన...

తెలంగాణ

సినిమా