ఎయిరిండియాకు ఝలక్ ఇచ్చారు ఉద్యోగులు. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 విమానాల సేవలు నిలిపోయినట్లు తెలుస్తోంది. సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణాలతో సెలవు పెట్టడమే దానికి...
ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం టాటా గ్రూప్ అధీనంలో ఉంది. టాటాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు....
మహిళలకు శుభవార్త. బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. గరిష్ట స్థాయిని తాకిన...
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో ఎంప్లాయిల తీసివేత ఇంకా కొనసాగుతూనే ఉంది.. కాస్ట్ కటింగ్ పేరుతో పైథాన్ టీమ్ మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్ లేటెస్ట్ గా దాదాపు 200 మందిపై వేటు వేసింది....
బంగారం కొనాలనుకుంటున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. బంగారం ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. బంగారం కొనాలని భావించేవారికి ఇది ఊరట కలిగించే అంశం. వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. బంగారం, వెండి...
తెలంగాణలో బోగస్ రేషన్ కార్డులు తొలగించడమే లక్ష్యంగా రాష్ట్రమంతా రేషన్ ఈ కేవైసీ ప్రక్రియను షురూ చేసింది సర్కార్. కొద్ది నెలల క్రితం రేషన్ కార్డు ఈ ప్రక్రియ మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు. దీంతో...
బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం లేదు. ఇవాళ ఉదయం 6గంటల నాటికి నమోదు అయిన వివరాల ప్రకారం...
ప్రతినెలా కచ్చితంగా రూ. 5వేలు పొందాలని చూస్తున్నారా.అయితే మీకో అదిరిపోయే స్కీం గురించి పూర్తి సమాచారం చెబుతాం. ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు వస్తాయి. ఆ స్కీం ఏంటో చూద్దాం.
పోస్టాఫీసులో ప్రతినెలా డబ్బులు...
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంపద ఈమధ్య భారీగా పెరిగింది. గత ఐదు ట్రేడింగ్ సేషన్లలో మస్క్ 37.3 బిలియన్ డాలర్లు ఎగిశాయి. 2022 మార్చి తర్వాత ఒక వారం...
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట లభించనుందా? మే 1 న తీపికబురు అందనుందా?సిలిండర్ ధరలు తగ్గుతాయా?ఈ నేపథ్యంలో చాలా మంది సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే...
25 మంది క్యాబిన్ సిబ్బందిని తొలగించింది ఎయిరిండియా ఎక్స్ ప్రెస్. మిగిలినవారు గురువారం సాయంత్రం 4గంటల్లోగా విధుల్లో చేరాలని ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసింది. లేదంటే వారందర్నీ కూడా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది....